అక్కినేని అఖిల్ తన కెరీర్ లో రెండవ చిత్రం 'MISSILE ' సెప్టెంబర్ 2వ తేదీన రిలీజ్ కావడానికి రెడీ అవుతున్నాడు. తన తొలి చిత్రంతో అందరిని ఆకట్టుకున్న అఖిల్ ఈ చిత్రం లో కూడా తనదియైన నటనతో అందరిని మరింతగా ఆడియెన్సు ని తన వేయిపు తిప్పుకోవాలి చుసుతున్నాడు .
అయితే ఈ చిత్రంనికి కధ కోన వెంకట్ ,శ్రీనువైట్లా, సంగీతం దేవి శ్రీ ప్రసాద్ చేసుతున్నారు ,నిర్మాణం అక్కినేని నాగార్జున తీసుకోగా , శ్రీనువైట్లా డైరెక్షన్ అందిస్తున్నారు. అక్కినేని అఖిల్ కి రెండవ చిత్ర0 మంచి విజయము ఇవ్వాలి అని కోరుకుందామ.
0 comments: